ఆధ్యాత్మిక ప్రసంగాలతో దేశ ప్రజలను మేల్కోల్పిన వైతాళికులు.. హైందవ ధర్మ ఔన్నత్వాన్ని ప్రపంచ శిఖరాగ్రాన నిలిపిన ధార్మిక చైతన్యులు.. దేహం నిండా దేశభక్తినీ నింపుకొని, కర్మాచరణమే ధర్మాచరణం అని నిమ్మి, దేశప్రజల్లో చైతన్యాన్ని నింపిన కాషాయ కేసరీ.. తన వాగ్దాటితో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న చైతన్య ఝరీ స్వామి వివేకానందుని వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు.