నేడు కాంగ్రెస్ ‘సామాజిక న్యాయ సమర భేరి’
TG: ‘సామాజిక న్యాయ సమర భేరి' పేరిట కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాయంత్రం HYD LB స్టేడియంలో సభనిర్వహించనుంది. సభకు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన సిటీకి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, ఇతర నేతలు సభలో పాల్గొననున్నారు. అంతకంటే ముందు ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీలతో ఖర్గే సమావేశం కానున్నారు.

Comments
Post a Comment